PM MODI: దేశాన్ని వెనుకడుగు వేయనివ్వం.. ఎన్నికలకు ముందు లోక్‌సభలో ప్రధాని చివరి స్పీచ్..

గత ఏడాది నిర్వహించిన జీ20 సమావేశం వల్ల దేశ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. ఈ విషయంలో కఠిన చట్టం చేసి, యువతకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నాం.

Post Published By: narender Thiru
Updated : 10 February 2024, 8:58 PM IST

Published : 
  • 10 February 2024, 8:58 PM IST

Exit mobile version