PM MODI: దేశాన్ని వెనుకడుగు వేయనివ్వం.. ఎన్నికలకు ముందు లోక్సభలో ప్రధాని చివరి స్పీచ్..
గత ఏడాది నిర్వహించిన జీ20 సమావేశం వల్ల దేశ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. ఈ విషయంలో కఠిన చట్టం చేసి, యువతకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నాం.