ఐపీఎల్ మెగావేలంలో ముంబై క్రికెటర్ పృథ్వీ షా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. తన ఆట కంటే వివాదాలు, ఇతర అంశాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది అనుకున్నారు.