ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలో కాషాయం జెండా ఎగరవేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు సీఎంలను ప్రకటిస్తోంది. మధ్యప్రదేశ్ కు మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. నేడు రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rajasthan CM swearing in midnight tonight.. Luck comes to you.. First time win as MLA.. Bhajanlal Sharma as Rajasthan CM