టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లో లేరు. బంగ్లాదేశ్ తోనూ, ఇటీవలే ముగిసిన కివీస్ తో సిరీస్ లోనూ కూడా వీరిద్దరూ నిరాశపరిచారు. దీంతో సుధీర్ఘ ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకోవాలంటూ విమర్శలు వచ్చాయి.
