REVANTH REDDY: దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి: రేవంత్ రెడ్డి

పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు.

Post Published By: narender Thiru
Updated : 16 November 2023, 3:54 PM IST

Published : 
  • 16 November 2023, 3:54 PM IST

Exit mobile version