REVANTH REDDY: లక్ష కోట్లు పెట్టి.. లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు.. కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ ఫైర్

రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ వివరించింది. అయితే, సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

Post Published By: narender Thiru
Updated : 13 February 2024, 8:18 PM IST

Published : 
  • 13 February 2024, 8:18 PM IST

Exit mobile version