ఆస్ట్రేలియా టూర్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.