తెలంగాణలో (Telangana Govt) త్వరలో అతిపెద్ద భారీ స్కామ్ (Biggest Scam) బయటపడబోతోంది. బీఆర్ఎస్ హయాంలో (BRS Govt) నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులను (Retired employees) ఏరివేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి లిస్ట్ ను తెప్పించుకున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి వెయ్యి 49 మంది రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగుతున్నట్టు తేలింది.

Rs. 1800 crores hit? 1049 people are still in positions even if they are retired