న్యూజిలాండ్ తో ఓటమి నుంచి తేరుకుంటున్న టీమిండియా ఇక ఆసీస్ టూర్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్ కు ఈ సారి అంత సులభం కాకపోవచ్చు.