కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లకు రెడీ అవుతోంది. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడబోతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.