టీమిండియాకు షాక్, మెగాటోర్నీకి బుమ్రా డౌటే

కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లకు రెడీ అవుతోంది. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడబోతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 9 January 2025, 1:19 PM IST

Published : 
  • 9 January 2025, 1:19 PM IST

Exit mobile version