Heavy Rain : రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. బెంగళూరులో వర్ష బీభత్సం

నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. 3రోజుల ముందుగానే అనంతపురం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 June 2024, 4:57 PM IST

Published : 
  • 3 June 2024, 4:57 PM IST

Exit mobile version