SRIDHAR BABU: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. శనివారం నుంచే: మంత్రి శ్రీధర్ బాబు
శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు పెంపు శనివారం నుంచే అమలవుతుంది. విద్యుత్ శాఖ అధికారులతో గురువారం సీఎం సమీక్ష చేస్తారు.