SRIDHAR BABU: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. శనివారం నుంచే: మంత్రి శ్రీధర్ బాబు

శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు పెంపు శనివారం నుంచే అమలవుతుంది. విద్యుత్ శాఖ అధికారులతో గురువారం సీఎం సమీక్ష చేస్తారు.

Post Published By: narender Thiru
Updated : 7 December 2023, 9:04 PM IST

Published : 
  • 7 December 2023, 9:04 PM IST

Exit mobile version