రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్ ఆడింది.

Team India created history under the captaincy of Rohit Sharma. The Indian team has achieved a feat that has never happened in the 91-year history of Test cricket