ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనపై దృష్టి పెడుతున్నారు. ఇవే అంశాలపై సీఎం రేవంత్రెడ్డి, బుధవారం సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Telangana cabinet meeting on 18! Discussion on the issues of division of two states..