తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఆరో రోజు శాసనభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చించిన విషయం తెలిసిందే.

The Deputy CM released a white paper on the power sector.