ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసారగర్ (Jain Digambara Nagnamuni) మహారాజ్ కాలం చేశారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు.

The famous Jain Digambara sage Achari Vidyasagar Maharaj did it.