Lokesh And Pawan Kalyan: టీడీపీ – జనసేన మొదటి జాయింట్ యాక్షన్ కమిటీలో చేసిన మూడు తీర్మానాలివే

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు పవన్. ఇందులో భాగంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించారు. ఇందులో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

Post Published By: Srikar Creator
Updated : 25 October 2023, 2:02 PM IST

Published : 
  • 25 October 2023, 2:02 PM IST

Exit mobile version