బెంగళూరు టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకుంది. స్పిన్ తోనే కివీస్ జోరుకు చెక్ పెట్టాలని నిర్ణయించుకోవడం.. దాని కోసం టర్నింగ్ పిచ్ నే రెడీ చేసుకుంది. పుణేలో పిచ్ కు తగ్గట్టుగానే తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్న భారత్ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది.
