HYDERABAD WINES: మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు వైన్స్ బంద్..!

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 23న, జంట నగరాల పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు పూర్తి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 21 April 2024, 8:29 PM IST

Published : 
  • 21 April 2024, 8:29 PM IST

Exit mobile version