హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 23న, జంట నగరాల పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు పూర్తి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేసింది.