YS SHARMILA: భద్రత కల్పించండి.. ఏపీ డీజీపీకి షర్మిల లేఖ
ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. అయితే, తనకు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్ ఎస్కార్ వెహికల్ కేటాయించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.