MODI LAKSHADWEEP: మోడీ లక్షద్వీప్ టూర్‌కు సీక్రెట్ ఎజెండా.. అసలు లక్ష్యం అదే..

ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతంలో 1,150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 5 January 2024, 3:54 PM IST

Published : 
  • 5 January 2024, 3:54 PM IST

Exit mobile version