Rahul Gandhi Nyay yatra: మణిపుర్‌ టు ముంబై… రాహుల్‌ గాంధీ న్యాయ్ యాత్ర..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఇప్పుడు ‘భారత్‌ న్యాయ యాత్ర’ పేరుతో మణిపుర్ నుంచి ముంబై వరకు చేపడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 27 December 2023, 4:44 PM IST

Published : 
  • 27 December 2023, 4:44 PM IST

Exit mobile version