యువగళం పాదయాత్రలో మరో మైలు రాయిని అధిగమించారు నారా లోకేష్. నేటితో పాదయాత్ర ప్రారంభించి వందరోజులు పూర్తైన సందర్బంగా కుటుంబ సభ్యులు లోకేష్ కి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శతదినోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

లోకేష్ యువగళం పాదయాత్ర
బ్రౌచర్ ను ఆవిష్కరిస్తున్న నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
తల్లి నారా భువనేశ్వరి షూ లేసు కడుతున్న కుమారుడు
100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగారు
మార్గ మధ్యమంలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు తన హస్తాన్ని అందించిన లోకేష్
కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులతో కలిసి ఫోటో దిగిన లోకేష్
రైతు మహిళను పరామర్శించారు
నారా, నందమూరి ఇరు కుటుంబ సభ్యులు రావడంతో యాత్రకు నూతన తేజం వచ్చింది.
రైతు ఆరేసిన వరి గింజలను పరిశీలిస్తున్న లోకేష్
పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు
శతదినోత్సవాన్ని పురస్కరించుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.