టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రాజుకుందా ? పవన్ పై దుమ్మెత్తిపోస్తున్న టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోందా ? పిఠాపురం వేదికగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు…కావాలనే మంట పెట్టేలా వ్యవహరించారా ?