ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అత్యంత అధునాతనంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలు రకాలా పనులకు శంకుస్థాపన చేశారు.

అత్యంత హంగులతో భవిష్యత్తు తరాల వారికి అనువుగా తీర్చిదిద్దనున్నారు.
ప్లాట్ ఫాం ను అత్యంత అందంగా మార్చేందుకు శ్రీకారం చుట్టిన ప్రధాని
ఎయిర్ పోర్ట్ తరహాలో సుందరీకరణ చేపట్టేందుకు మోదీ శంకుస్థాపన చేశారు
ప్రయాణీకులు సౌకర్యార్థం ఎస్క్ లేటర్లు, లిఫ్టులు అందుబాటులో ఉంచనున్నారు.
విశాలమైన విశ్రాంతి హాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్దం
నాటి తరానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేశారు.
గత పది సంవత్సరాలుగా ఉన్న నిర్మాణం
మరో కొన్ని సంవత్సరాల్లో సరికొత్త హంగులతో కనిపించనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ప్రస్తుతం ఉన్న రూపురేఖలు మోత్తం మార్చేసేలా ప్రణాళికలు
నిజాం కాలంలో రాతితో నిర్మించిన భవనాలు, వాటి ప్రాకారాలు