Vijayawada Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మకు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి రోజకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. దేవీ నవరాత్రులు కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

Post Published By: Srikar Creator
Updated : 17 October 2023, 11:06 AM IST
1 / 10 విజయవాడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ దంపతులు
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Published : 
  • 17 October 2023, 11:06 AM IST

Exit mobile version