మహారాష్ట్రలో మరోసారి రాజకీయ ప్రకంపణలు రేగాయి. చాలా రోజుల నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుడిగా ఉన్న అజిత్ పవార్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వీళ్లందరితో కలిసి ఎన్డీయేలో చేరారు.

Ajit Pawar is ready with fifty MLAs to shake hands with Sharad Pawar and tie up with NDA