జగన్ ను అమ్మనా బూతులు తిట్టారు: అంబటి

మాజీమంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 17,18,19 తేదీలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టారని మండిపడ్డారు. ఐ టీడీపీ పెట్టిన పోస్ట్ లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు.

Post Published By: Vencateshg
Updated : 23 November 2024, 7:27 PM IST

Published : 
  • 23 November 2024, 7:27 PM IST

Exit mobile version