మాజీమంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 17,18,19 తేదీలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టారని మండిపడ్డారు. ఐ టీడీపీ పెట్టిన పోస్ట్ లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు.