కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్క వాగ్ధానాలు చేయకూడదని చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని మోసం చేశారు అంటూ మండిపడ్డారు.