చంద్రబాబుపై శ్యామల కేసు

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్క వాగ్ధానాలు చేయకూడదని చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని మోసం చేశారు అంటూ మండిపడ్డారు.

Post Published By: Vencateshg
Updated : 4 January 2025, 3:40 PM IST

Published : 
  • 4 January 2025, 3:40 PM IST

Exit mobile version