ప్రతిపక్షాల ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న పార్టీలు బిహార్లో అధికారంలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తాయి. అలాంటప్పుడు ఇదే కూటమికి చెందిన ఆప్ కూడా తాము బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.
