నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు నందిగామలో పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్ళ దాడి జరిగింది.