కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో తెలంగాణ కాషాయ నేతలకు సౌండ్ అఫ్ అయ్యింది. మొన్నటివరకు గెలిచేస్తాం..ఊడ్చేస్తాం..పాతేస్తామన్న ఆ నోళ్లు మూతపడ్డాయి.
BJP In Telangana