కాషాయ కండువా కప్పుకున్న కొద్దికాలానికే కిరణ్ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రకటించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆయన ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పని చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
