జూలై, 3, సోమవారంనాడు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ.. అయిదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభుత్వంలో, పార్టీలో చేయబోతున్న మార్పుల గురించి వివరిస్తారు
