ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా రాయలసీమ గడ్డపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. పులివెందుల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రెస్ మీట్లు
