Top story: బుద్ధుడు పాకిస్తానీ అంట… అసలైన భారత్ తమదే అంటున్న పాకిస్తాన్… నీళ్ల కోసం ఇంతకు దిగజారిపోయారు కదరా…!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది