ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు కావాల్సిందే అని సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు. కేబినేట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని అన్నారు.