మంత్రులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం అమలు కావాల్సిందే అని సిఎం చంద్రబాబు స్పష్టం చేసారు. కేబినేట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానం యొక్క లక్ష్యం నెరవేరాలని అన్నారు.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 4:51 PM IST

Published : 
  • 16 October 2024, 4:51 PM IST

Exit mobile version