శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని అన్నారు.