ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల నుండి లక్షల మంది పట్టాలు పొందుతున్నారు, కానీ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ ఉండటం లేదు అని మండిపడ్డారు.