Devineni Uma: రాజ్యసభకు ఉమా! దేవినేనికి చంద్రబాబు హామీ..

మైలవరంలో 2019లో ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్.. ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది. ఐతే పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆశపడినా.. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కే ఇచ్చారు.

Post Published By: narender Thiru
Updated : 23 March 2024, 5:47 PM IST

Published : 
  • 23 March 2024, 5:47 PM IST

Exit mobile version