Dharmapuri Arvind: బీజేపీలో ధర్మపురి అర్వింద్కు కీలక బాధ్యలు.. అసంతృప్తి చల్లారేనా..?
అర్వింద్కు సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అర్వింద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్, కేసీఆర్, కవిత సహా బీఆర్ఎస్పై ఘాటైన విమర్శలు చేస్తుంటారు.