ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం కూడా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీవారి సేవలో పాల్గొనాలని చాలా మంది హిందువులు సెంటిమెంట్గా పెట్టుకుంటారు.