ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కిడ్నాప్ చేసి నాగురోజులు తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు.
