దేశం మీసం మెలేసే ఘట్టం 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ప్రయాగలోనే సగం దేశం!

ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం..

Post Published By: Vencateshg
Updated : 20 February 2025, 2:20 PM IST

Published : 
  • 20 February 2025, 2:20 PM IST

Exit mobile version