విద్యుత్ ఒప్పందాలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలంటూ సభాపతిని కోరిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. కేసీఆర్ను, ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డంగా ఇరికించారు.