REVANTH REDDY: రేవంత్ రెడ్డి వేట మొదలైంది..! విద్యుత్పై జ్యుడీషియల్ ఎంక్వైరీ..
విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల ఒప్పందాలపైనా ఎంక్వైరీ చేయిస్తామన్నారు.