కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై కాళేశ్వరం కమీషన్ సీరియస్ గా ఫోకస్ చేసింది. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించనుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలువాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.
