ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు రౌస్ సిబిఐ కోర్ట్ నేడు క్లీన్ చిట్ ఇచ్చింది.