KCR DEFEAT: 40 ఏళ్ల తర్వాత ఓటమి.. జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్‌..

తన నాలుగు దశాబ్దాల పొలిటికల్‌ జర్నీలో ఒకే సారి ఓటమిని చవిచూసిన ఆ మహానేతకు.. ఇప్పుడు మరో మారు షాక్‌ తగిలింది. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో టీడీపీ తరపున కేసీఆర్‌ పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Post Published By: narender Thiru
Updated : 4 December 2023, 3:01 PM IST

Published : 
  • 4 December 2023, 3:01 PM IST

Exit mobile version