తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం విచారణ మొదలుపెట్టింది. ఫైవ్ మెన్ కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్ వచ్చి వివరణ ఇచ్చారు.